skip to main | skip to sidebar

Surya Telugu Daily News Paper Online Edition

Sunday, January 18, 2009

35 అడుగుదాం....

మహాకూట మితో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నందు వల్ల సీట్ల పంప కంపై ఎలాంటి పేచీ లేకుండా ఇప్పటి నుంచే నాయకుల ను సమన్వయం చేయాలని వామపక్ష పార్టీలు నిర్ణయిం చాయి. ఖమ్మం, నల్గొండ జిల్లాలలోని కొన్ని స్థానాలలో రెండుపార్టీలకు చెందిన నేతలు పోటీకి ఉత్సాహం చూపడంతో కొంతవరకుఇబ్బందికర పరిస్థితి ఎదు రయ్యే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడ్డట్లు తెలిసింది.
Posted by gsrk at 7:18 AM

No comments:

Post a Comment

Newer Post Older Post Home
Subscribe to: Post Comments (Atom)

Followers

Blog Archive

  • ▼  2009 (11)
    • ▼  January (11)
      • గెలుపు మాదే....
      • ఒబామా హత్యకు కుట్రపన్నిన వ్యక్తి అరెస్టు
      • ఐరాస సారధ్యంలో ఉగ్రవాద వ్యతిరేక దళం : కలాం
      • 35 అడుగుదాం....
      • కొత్తరాజకీయానికి లోకసత్తా వేదిక
      • మార్చి మొదటి వారంలో కాంగ్రెస్‌ మేనిఫెస్టో?
      • మహా కూటమి కాదది... మభ్యపెట్టే మాయా కూటమి: చిరంజీవి
      • తెలంగాణ పై అంతిమ విజయం ముఖ్యమంత్రి వైఎస్‌దే.
      • తెలంగాణకు కాంగ్రెస్ మొండిచెయ్యి..
      • ప్రజారాజ్యం బ్రహ్మాస్త్రం...‌
      • సూర్య తెలుగు దిన పత్రిక వెబ్ సైట్ అడ్రస్

About Me

gsrk
View my complete profile